Home » Nara Lokesh
ఆర్టీసీ చార్జీలపై పెంపుని వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చారు. ఎన్నికల సమయంలో ఏ ధరలూ పెంచమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రూ.10 బస్ టికెట్ న�
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార పక్షం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
రాజధాని భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను వైసీపీ నిరూపించలేకపోయిందని, వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. 2019, నవంబర్ 22వ తేదీన ప్రత్తిపాడు, నరసరావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్�
ఏపీలో మీడియం అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం
ఏపీలో మద్య నిషేధంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరిక్ ట్వీట్ చేశారు. మద్యపాన నిషేధం కోసం జగన్ గారు వేస్తున్న ముందడుగు ఫలితంగా.. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయంటూ విమర్శలు గుప్ప
వల్లభనేని..సిగ్గుంటే.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి..ఆస్తులను కాపాడుకొనేందుకే వంశీ టీడీపీని వీడారు..అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం నెల్లూరులో �
ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శిం�
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ జోస్యం చెప్పారు. వైసీపీ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్�
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ చేస్తున్నది ఇసుక దీక్ష కాదని డైటింగ్ దీక్ష అంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో మాజీ టీడీపీ ఎంపీ ము