Home » Nara Lokesh
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన పివి సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పివి సింధు దేశానికి గర్వకారణం అని కితాబిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యి రెండు వారాలు అయ్యింది. కానీ అనేక చోట్ల గెలుపుపై స్పష్టమైన క్లారిటీ లేక అన్నీ చోట్ల అభ్యర్ధులు ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ బరిలో నిలబడిన స్థానం మంగళగిరి ని
హైదరాబాద్ : లోకేష్ ను సీఎం చెయ్యాలనే చంద్రబాబు కోరిక ఎప్పటికీ నెరవేరదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అనవసరంగా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో ఈవీఎంలు పని చెయ్యలేదని చంద్రబాబు పదేపదే చెప్పడం ఆయన అస�
AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్పేట పోలింగ్ కేంద్రం ధర్నాలతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ ఆందోళనలతో అట్టుడికింది.
గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్ అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపా�
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో ప్రత్యేక హోదా రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయం
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.
గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. తన భర్త నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్ర�
ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ని టార్గెట్ చేశారు జగన్ సోదరి షర్మిల. లోకేష్పై పంచ్ డైలాగ్లు విసురుతూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.