Home » narayanapur
మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో ఎమ్మెల్యే ప్రాణాలతో తప్పించుకున్నారు. చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ ఈరోజు ఓర్చా గ్రామ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. సుంకేసుల నుంచి 21,241 క్యూసెక్కులు, జూరాల నుంచి 18,000 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతుంది.