Home » Narendra Modi Stadium mohammad rizwan
దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది.