-
Home » Narendra Modi Stadium mohammad rizwan
Narendra Modi Stadium mohammad rizwan
జై శ్రీరాం అంటూ పాక్ ప్లేయర్ ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
October 15, 2023 / 11:47 AM IST
దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలివచ్చారు. వారిలో అత్యధికులు భారతీయులే. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచి ముగిసే వరకు భారత్ భారత్ అనే నామస్మరణతో స్టేడియం మారుమోగి పోయింది.