Home » Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వస్తున్నారని, ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. 26న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండ�
గతంలో భారత్ పాల్గొన్న ఈస్థాయి సమావేశాల్లో దేశ ప్రతినిధులు ఎవ్వరూ ఇలా ముందు వరుసలో రాలేదని..మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలనే మన దేశం ఇలా అగ్రభాగానికి చేరుకుంటుందని నెటిజన్లు అంటున్నారు.
మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు.
దరికీ సమానత్వం, గౌరవం మరియు మానవ విలువలను పంచడమే నాయకుడి లక్షణమని సాటిచెబుతూ నిజమైన ప్రజల మనిషిగా నరేంద్ర మోదీ భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు.
అద్వానీ వ్యాఖ్యలపై బాలాసాహెబ్ స్పందిస్తూ.."మోదీ జోలికి వెళ్లవద్దని, మోదీ లేకపోతే గుజరాత్ కూడా ఉండదు(బీజేపీ ప్రభుత్వం)" అని వారించినట్లు ఉద్ధవ్ గుర్తుచేశారు
ఆమె మరణాంతరం ప్రారంభించి తొలిసారి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో ఆదివారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లతా దీనానాథ్ మంగేష్కర్.......
జమ్ము-కాశ్మీర్ అభివృద్దిలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు ప్రధాని మోదీ. పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఆదివారం కాశ్మీర్లో పర్యటించారు.