Home » Narendra Modi
ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది.
ప్రపంచం భారత్వైపే చూస్తోంది : మోదీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ పేరును ఈరోజు నుంచి "తులసీభాయ్"గా మార్చేస్తున్నట్లు ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు
గ్యాస్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రేట్లు డబుల్ చేశారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్.
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్ను పురస్కరించుకుని ఈ నెల 21న Pm Modi జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
"మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం "ఆత్మనిర్భర్"గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రెసిడెంట్ మాయావతి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్టీతో పొత్తు గురించి అడిగితే బీఎస్పీ చీఫ్ స్పందించలేదని రాహుల్ గాంధీ చేసిన వ్య
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.
Sher Bahadur Deuba : నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా (Sher Bahadur Deuba) భారత్లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ పర్యటించనున్నారు.