Home » Narendra Modi
''మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో మహిళలకు సాధికారత కల్పించింది. వారికి సాధికారత కల్పించడమనేది భారతదేశ అభివృద్ధికి అత్యవసరం. నేడు ఆర్మీ నుంచి మైన్స్ వరకు అన్ని రంగాల్లో పాలసీలను మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
దేశంలో ఏడాదిన్నరలో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్లోని ధొలేరాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
గతంలో స్నేహ బంధాన్ని కొనసాగించిన బీజేపీ, శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం విడిపోయి, అప్పటినుంచి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
దేశంలో ఏడాదిన్నరలో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో ఏడాదిన్నరలో 'మిషన్ మోడ్'లో 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.
దేశంలో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఇస్లామోఫోబియా ఘటనలపై ప్రధాని మోదీ తన మౌనాన్ని వీడాల్సిన అవసరం వచ్చిందంటూ కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శలు గుప్పించారు. మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచి�
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై ప్రధాని మోదీ వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ విషయంపై మోదీ జోక్యం చేసుకోకుండా, మౌన�
కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.