Home » Narendra Modi
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్య భూమి, వీర భూమి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, మన్యం వీరుడి 125వ జయంతి వేడుకల్లో పాల్గొని మోదీ మాట్లాడారు. తెలుగులో మోదీ ప్రసంగాన్ని ప్రార�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్
మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మోదీ తెలిపారు. హైదరాబాద్లో అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని చెప్పుకొచ్చారు. బీజేపీ పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. ఆవిష్కరణల్లో తెలంగాణ మ�
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటి�
హైదరాబాద్కు ప్రధాని మోదీ
వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బీజేపీ ఎన్నడూ చేరుకోలేని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల నిజమైన అజెండా విద్వేషమని, అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని అన్నారు. అబద్ధాల పునాదులపై పాలన సాగి�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఫోనులో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోంది.
హెచ్ఐసీసీ నుంచి పరేడ్ గ్రౌండ్ దాకా.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి.. రాష్ట్రంలోని చివరి జిల్లా దాకా.. తెలంగాణ మొత్తం మోదీ ఫీవర్తో ఊగిపోతోంది.
'డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్కు శుభాకాంక్షలు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఫడ్నవీస్ స్ఫూర్తి. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సంపదగా నిలుస్తాయి. మహారాష్ట్రను ఆయన అభివృద్ధ�
మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ (బీజేపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న నాయకురాలు) అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో మత హింస పెరిగిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వె�