Home » Narendra Modi
జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ఖాతాల అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే సూచించారు. మన్కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను �
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. "2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మో�
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామ
'నేను ఎవరో నీకు తెలుసా?' అని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా కుమార్తెను మోదీ అడిగారు. దీనికి ఆ పాప స్పందిస్తూ.. 'తెలుసు.. మీరు మోదీ జీ.. నేను మిమ్మల్ని టీవీలో చూశాను' అని చెప్పింది. దీంతో మోదీ మళ్ళీ మాట్లాడుతూ.. 'నేను ఏ పని చేస్తానో నీకు తెలుసా?' అని అడి�
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్కు చేయూత అందించాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ కేటాయిస్తున్నట్లు టెలికామ్ శాఖ మంత్రి అ
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాను�
సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. రాష్ట్రపతి భవన్లో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.
గత జూన్లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.