Home » Narendra Modi
ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.. ''టాలీవుడ్ హబ్ ను ఏర్పాటు చేయాలి. దీనికి దక్షిణ భారత చలచిత్ర ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించి ఒక మహత్తరమైన సభ..............
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొట
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని
మొత్తం 22 మంది దేశాధినేతలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. బిడెన్కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బిడెన్ తర్వాత 39 శాతం ఓట్లతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిలిచారు. ప్రస్తుతం మోర్నింగ�
భారత తొలి ప్రధానమంత్రి జవహార్లాల్ నెహ్రూ సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉంటున్నాయి. మధ్య మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధినేతలుగా బయటి వ్యక్తులు వచ్చినప్పటికీ అంతిమంగా మళ్లీ గాంధీ కుటుంబమే పార్టీకి నాయకత్వం వహించాల
వందేళ్ల స్వాతంత్ర్యం నాటికి ఐదు ప్రతిజ్ణల్ని నెరవేరుస్తామని మోదీ హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్, బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం, వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత, ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం.. ఈ ఐదు ప్రతిజ్ణల్�
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై తోమ్మిదవ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు. రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వాణీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూ�
‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, �