Home » Narendra Modi
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14న ఆయన ఇండియాలో పర్యటిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హఠాన్మరణం గురించి మనందరికి తెలిసింది. అయన మరణ వార్త విని కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక అయన అకాల మరణంతో పునీత్ నటించిన కొన్ని చిత్రాలు సెట్స్ పైనే
Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో �
5G in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాట�
5G is Official in India : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G నెట్వర్క్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 5G సర్వీసులు అధికారికంగా అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో శనివారం (అక్టోబర్ 1న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో 5G సర్వీసులను ప్రధాని నరే
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జియో పలు వివరాలు తెలిపింది. వినియోగదారులకు అసలైన 5జీ (True 5G) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిల�
జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్-జపాన్ స్నేహ బంధం �
నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో, సోషల్ మీడియా వేదికగా సాధారణ మనిషి దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయవేత్తలతో పాటు సినీ సెలెబ్రెటీస్ అయిన చిరంజీవి, అమితా�
ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి వేలం వేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయా కానుకల వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలపనున్నారు. రేపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా నాల్�
‘‘ఎవరు సెక్యూలరో, ఎవరు సెక్యూలర్ కాదో సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తాము సెక్యూలర్లం అని తరుచూ చెప్పుకునే వారు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ మేము మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడితే మాపై అర్థంలేని మాటలతో దాడి చేస్తారు.