Narendra Modi

    Congress: ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆహ్వానిస్తే బాగుండేది: కాంగ్రెస్

    July 11, 2022 / 04:04 PM IST

    ఢిల్లీలో నిర్మిస్తోన్న‌ నూతన పార్లమెంటు భ‌వ‌నంపై ఏర్పాటు చేసిన భార‌త‌ జాతీయ చిహ్నం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కూడా ఆహ్వానిస్తే బాగుండేద‌ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అక్క‌డ నిర్మించిన‌ జాతీయ చిహ్నాన్ని ఇవాళ ప్

    Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ

    July 11, 2022 / 02:19 PM IST

    సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.

    Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

    July 10, 2022 / 06:21 PM IST

    శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.

    Eid-ul-Adha: దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

    July 10, 2022 / 09:58 AM IST

    దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జ‌రుగుతున్నాయి. మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ము�

    union cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు?.. తెలంగాణ ఎంపీకి చోటు

    July 9, 2022 / 07:51 AM IST

    కేంద్ర కేబినెట్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ‌కు చెందిన మ‌రో ఎంపీకి కేంద్ర కేబినెట్‌లో చోటు ద‌క్కే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.

    Dalai Lama: దలైలామా మా అతిథి.. చైనాకు భారత్ జవాబు

    July 7, 2022 / 07:56 PM IST

    కొన్నేళ్లుగా టిబెట్‌కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్

    Narendra Modi : ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు-ఐదుగురు అరెస్ట్

    July 5, 2022 / 10:20 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

    Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు

    July 4, 2022 / 07:50 PM IST

    రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.

    మోదీ పర్యటనలో భద్రతా లోపం

    July 4, 2022 / 06:24 PM IST

    మోదీ పర్యటనలో భద్రతా లోపం

    Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

    July 4, 2022 / 03:25 PM IST

    దీనిలో భాగంగా ‘డిజిటల్ ఇండియా భాషిణి’ పేరుతో మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్థానిక భాషల్లో దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే దీని లక్ష్యం. ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.

10TV Telugu News