Home » Narendra Modi
బుధవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే.. పాత వారు.. కొత్తగా ఎంపికైన మంత్రులు కలిసి 78 మంది ఉన్నారు. వీరిలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. తీవ్రమైన హత్యానేరాలు ఉన్నవారు కూడా మంత్రి వర్గంలో ఉ
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.
జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని నరేంద్ర మోదీ సూచించారు. నియోజకవర్గాల స్థాయి నుంచి పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్ భవిష్యత్పై కొద్దికాలంగా కేంద్రం వద్ద సమాలోచనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మరోసారి కశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. మ�
ఎన్సీపీచీఫ్ శరద్పవార్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
ఇక ఆ తర్వాత 65 శాతం మంది ప్రజలు ఇటలీ ప్రధాని డ్రాగీ నాయకత్వాన్ని సమర్ధించారు. 63 శాతంతో మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రడార్ మూడో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ నాయకత్వాన్ని 54 శాతం మంది ప్రజలు సమర్ధించారు దీంతో ఆయన నాలుగవ స్థానంల
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (జూన్ 16)న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు.ప్రధాని మోడీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు.. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సీఎం, యూపీ సీఎంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలోఅసెంబ్ల�
ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్ దాస్గుప్తా (77) కన్నుమూశారు..
దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయం ఇది. దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే దిశగా అందరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో అలా ప్రయత్నించి విజయం సాధించాం. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి మరోసారి..