Home » Narendra Modi
తమిళనాడులో కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. దక్షిణాది రాష్ట్రానికి కోటికి పైగా వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.
దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లతో నిండిపోవడం,ప్రతి రోజూ వేల మంది కరోనాతో మరణిస్తున్న నేపథ్యంలో
కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వైఖరిపై కొద్ది రోజులుగా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది.
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.