Home » Narendra Modi
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
బెంగాల్ లో 5 దశ ఎన్నికలకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. 45 అసెంబ్లీ స్థానాలకు 5 దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రధాని మోడీ వర్ధమాన్ నియోజకవర్గంలో పర్యటించారు
దేవుడి కృప అందరి మీద ఉండాలంటూ.. దేశ ప్రజలు అందరికీ, ‘ఈస్టర్ శుభాకాంక్షలు’ తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఏసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధనలను మనం గుర్తుంచుకోవాలని, సామాజిక సాధికారతపై ఏసుక్రీస్తు చెప్పిన బో�
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ "నేషనల్ డే"కార్యక్రమంలో పాల్గొన్నారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార జోరును పెంచారు ప్రధాని మోడీ. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని,అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లే
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు.
PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరం�
Kolkata sweet shop : కోల్ కతాలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. త్వరలోనే వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..పార్టీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. మరోసారి అధికారపీఠంపై కూర్చోవ�
Sundar Pichai, Colleagues dropped from Varanasi FIR over Defamatory Video : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లోక్ సభ నియోజక వర్గమైన వారణాశిలోని భేల్ పూర్ పోలీసు స్టేషన్ లో గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్మ, మరో ముగ్గురు గూగుల్ ఇండియా ఉన్నతాధికారులపై నమోదు అయిన కేసులో వీరి పేర్లను యూపీ పోలీసులు ఎఫ్ఐ�