Narendra Modi

    సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు…మోడీ

    January 1, 2021 / 03:09 PM IST

    PM Modi’s Poem For 2021 కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా “ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు” అంటూ ప్ర‌ధాని మోడీ ఓ కవితను �

    పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూల్ కేంద్రాలుగా మార్చాలి – కాంగ్రెస్

    December 9, 2020 / 01:46 PM IST

    Narendra Modi Vasooli Kendra : చమురు ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూలు కేంద్రాలుగా (Narendra Modi Vasooli Kendra) మార్చాలని కాంగ్రెస్ పార్టీ యువనేత శ్రీవాత్సవ సెటైర్ వేశారు. ఓ పెట్రోల్ బంక్ పేరు మార్చినట్లుగా ఉన్న ఓ ఫ�

    మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్

    December 7, 2020 / 06:12 PM IST

    BJP loses election in Varanasi దేశంలో ఎక్కడా ఎన్నిక జరిగినా సత్తా చూపెడుతూ దుసుకుపోతున్న భారతీయ జనతాపార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దగా కలిసిరానట్లు కనిపిస్తోంది. గతవారం మహారాష్ట్రలో ఆరు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుని మాత్రమే బీజేప�

    కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న మోడీ…రైతుల ఆందోళనలకు విపక్షాలే కారణం

    November 30, 2020 / 08:21 PM IST

    FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్​తో వారణాసితో పాటు ప్రయాగ్​రాజ్​ వాసులకు లబ్ధి �

    ఆత్మపరిశీలనకు సమయం కేటాయించండి

    November 25, 2020 / 11:51 PM IST

    Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్​ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. డిజిటల్​ పరికరా�

    న‌గ్రోటా ఎన్ కౌంటర్…భద్రతా దళాలపై మోడీ ప్రశంసలు

    November 20, 2020 / 06:01 PM IST

    PM Modi lauds security forces జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో గురువారం భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే ఉగ్ర‌వాదులు న‌లుగురు హ‌తం అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ(నవంబర్-20,2020)ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఉన్న‌త

    యుద్ధట్యాంక్ పై మోదీ

    November 16, 2020 / 01:30 PM IST

    బీహార్ డిసైడ్ చేసేసింది… మళ్లీ NDAదే అధికారం: మోడీ

    November 3, 2020 / 12:23 PM IST

    NDA Again, Bihar Has Decided,Says Prime Minister బీహార్ లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లాలోని ఫోర్బెస్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ(నవంబర్-3,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్

    చైనాకు చుక్కలే.. మరో మిస్సైల్ ను సిద్ధం చేసిన DRDO

    October 6, 2020 / 01:38 PM IST

    నరేంద్ర మోడీ గవర్నమెంట్ DRDO సిద్ధం చేసిన షార్ట్ రేంజ్ డెలివరీ రేంజ్ మిస్సైల్ surface-to-surface supersonic Shaurya strategic missileకు అప్రూవల్ ఇచ్చేసింది. 700కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ధ్వంసం చేయగలదు. 5వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను టార్గెట్ చేసే క్రమంలో K-5 సబ్

    Narendra Modi కంటే Rahul Gandhi ఫేస్‌బుక్ పేజ్‌ 40% ఎక్కువ ఎంగేజ్‌మెంట్

    October 5, 2020 / 11:38 AM IST

    కాంగ్రెస్ లీడర్ Rahul Gandhi ఫేస్‌బుక్ పేజ్‌కు ప్రధాని Narendra Modi పేజ్ కంటే 40శాతం అధిక ఎంగేజ్‌మెంట్ సాధించి రికార్డు సాధించింది. సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 2వరకూ డేటా ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. Facebook analytics ఆధారంగా.. కాంగ్రెస్ పార్టీ ఐదు పేజీలను మెయింటైన్ చేస�

10TV Telugu News