Home » Narendra Modi
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెం�
Fit India Dialogue- PM Modi, Milid Sonam: ప్రధాని మోడీ, నటుడు, ఫిట్నెస్ ఫ్రీకర్ మిలింద్ సోమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఫిట్నెస్ మరియు హెల్త్ ప్రమోషన్ కొరకు ఏర్పాటు చేసిన ‘Fit India Dialogue’ లో భాగంగా మోడీ ఈరోజు (సెప్టెంబర్ 24) ఫిట్నెస్ ఐకాన్స్ తో పాటు టీమిండియా కెప్ట
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�
ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా జరుపుకుంటండగా.. దేశంలో కూడా కరోనా కారణంగ�
LAC row: Chinese army fired shots: భారత్ చైనా సరిహద్దులో తూర్పు లడఖ్లో డ్రాగన్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. బీజింగ్ ప్లాన్తో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకు దూసుకొస్తోంది. 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (LIC) వెంట నిరంతరంగా ఒత్తిడి తెస్తూ భారతదేశ�
టిక్ టాక్ ఫ్యాన్స్కు ఆశపెట్టే న్యూస్.. చైనా యాప్ టిక్టాక్ మళ్లీ తిరిగి వస్తుందా? టిక్టాక్ను ఇండియాకు సాఫ్ట్ బ్యాంక్ తీసుకరానుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.. సాఫ్ట్ బ్యాంక్ గ్రూపు కార్పొరేషన్ టిక్ టాక్ ఇండియా కోసం బిడ్డర్లను పరిశీలి
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. డేటా దొ
ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని అంబటి విమర్శిం�
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయు�
శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అయోధ్య కాదని తమ దక్షిణ నేపాల్ అయోధ్యపురిలోనే శ్రీరాముడి జన్మించాడని వ్యాఖ్యానించారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై నేపాల్ ప్రధాని రెండోసారి వివా