Home » Narendra Modi
2014కి ముందు కరోనావైరస్ వంటి మహమ్మారి వచ్చి ఉంటే ఏమి జరిగేదో ఓసారి ఊహించుకోండి.. అందరూ ఇళ్లకే పరిమితమై ఉండేవారా? అప్పట్లో బహిరంగ మల విసర్జన చేయాల్సిన పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిచెందితే ఇప్పటిలానే లాక్ డౌన్ విధించగలమా? 60శాతానికి పైగా జన�
అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరే
ప్రపంచంలోని రామ భక్తులకు, హిందూ విశ్వాసాలను నమ్మే జీవితాలకు ఇది కొత్త ఉదయం. శతాబ్ధాల పోరాటాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ ఆలయానికి పునాది రాయి వేస్తున్నారు. ఈ అవకాశం రావడానికి 491 సంవత్సరాల రాజీలేని పోరాటం, లెక్కలేనన్ని త్యాగాలు దాగ�
ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటన, రామ్ మందిర్ భూమి పూజన్ కార్యక్రమం కోసం అయోధ్య మొత్తం అజేయమైన కోటగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి రామ్ మందిర్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృ
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. యూపీలోని అయోధ్యలో రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆలయ పూజారితో పాటు మరో 15 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. �
దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �
అయోధ్యలోని రామ్ ఆలయానికి పునాది రాయి వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో నిర్మించబోయే రామ్ ఆలయ నమూనా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. పాత మోడల్ ప్రకారం, రెండు అంతస్తులు మాత్రమే నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడు రామ్ ఆలయాన్ని మూడు అంతస�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నాయకుడిగా మోడీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు.
[lazy-load-videos-and-sticky-control id=”xlVeNTVFs-M”]
కేంద్రంలోని ప్రధాని మోడీ మంత్రివర్గం విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టులో ముగుస్తుంది. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ ఆగస్టు రెండవ వారంలో జరగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ విస్తరణకు శ్రావణ �