Home » Narendra Modi
కొద్ది రోజుల క్రితం భారత్.. చైనాపై వర్చువల్ డిజిటల్ సమ్మెను ప్రారంభించింది. ఒక్కసారిగా 59 చైనీస్ యాప్లు నిషేధించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ భారత్ ప్రత్యామ్నాయ యాప్లను రూపొందించడానికి చర్యలు తీసుకున్నారు. “స్వావలంబన గల దేశాన్న
లద్దాఖ్ లో భారత ఆర్మీ సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కష్ట సమయంలో మనం పోరాడుతున్నామని ఆయన అన్నారు. మీ ధైర్య సాహసాలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. చైనాకు గట్టి సందేశం ఇవ్వడానికే లద్దాఖ్ లో ప్రధాని నరేంద్ర �
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్ కు మించి సీఎం మమతా బెర్జీ.. వరాలు ప్రకటించారు. దేశ ప్రజలనుద్దేశించి ఫ్రీ రేషన్ అని చెప్పిన కాసేపటికే మమతా మరో ఆఫర్ ఇచ్చారు. ప్రధాని ఉచిత
ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�
కరోనాపై కొనసాగుతున్న యుద్ధం మరియు చైనా సరిహద్దులో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం(30 జూన్ 2020) సాయంత్రం 4 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇప్పటివరకు 12 సార్లు జాతిని ఉద్దేశించి ప�
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�
ఇవాళ(ఏప్రిల్-24,2020)పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్�
చైనా నస్టాన్నితమకు లాభంగా వాడుకోవాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. చైనా నుంచి బైటకొచ్చే సంస్థలకు పూలదండతో స్వాగతం పలకడానికి మాస్టర్ ప్లాన్ వేశారు మోడీ. ఫ్యార్చూన్ 500 కంపెనీలే టార్గెట్. ప్రధానిమంత్రి కార్యాలయం నేతృత్వంలో. నీతిఆయోగ్, డిపార
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్�