Home » Narendra Modi
ఆర్థిక సాయం అందించకుండా పొగడ్తలు మాకవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిన మోడీని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. క్లిష
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ గడువు ముగిసే తేదీ సమీపిస్తోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఇప్�
లాక్డౌన్ ప్రకటించి పదిరోజులు. దీంతో దేశానికి తాళం పడింది. ఆర్ధికవ్యవస్థ శీర్షాసనం వేసింది. ఇప్పటికే జీతాల్లేని జీవితాలు, ఉద్యోగాలు ఊడిపోతాయేమో అనే అంచనాలు మరోవైపు. ఇప్పుడేం చేయాలి? 21రోజుల లాక్ డౌన్ తర్వాతా…ఏం చేయాలి? లాక్డౌన్ నుంచి ఎలా బ
లాక్ డౌన్ ప్రకటించాం. దేశాన్ని దిగ్భంధించాం. మరి కట్టడి నుంచి బైటపడే మార్గమేంటి? ఇది మోడీ సందేహం. అందుకే రాష్ట్రాలు, కేంద్రం కలసి common exit strategyని తయారుచేయాలని అందరు సిఎంలకు కోరారు ప్రధాని. ఒకసారి లాక్ డౌన్ ఎత్తివేశాక, జనం ఒక్కసారిగా రోడ్లమీదకు వస్�
కరోనా కట్టడిలో ఆసియా గొప్పగా సక్సెస్ అయ్యింది. జర్మనీ అద్భుతం. మిగిలిన యూరోప్ కరోనా కోరల్లోకి చిక్కితే, జర్మనీ అదుపుచేసింది. వైరస్ను తొక్కిపెట్టింది. కరోనాపై ఇండియా ప్రయోగించిన అస్త్రం ఒక్క లాక్ డౌనే. డాక్టర్లు లేరు. హాస్పటల్స్ లిమిటెడ్. ఒ�
కరోనా ఎఫెక్ట్ : జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపిన చిరంజీవి, నాగార్జున..
కరోనా ఎఫెక్ట్ - ప్రధాని పిలుపుకు దేశమంతా స్పందించాలన్న పవన్ కళ్యాణ్..
కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం(మార్చి-12,2020) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప�
కాంగ్రెస్ పార్టీకి జ్యతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రాజ్యసభసీట్ల కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో అంతర్గతపోరు సాగుతున్న సమయంలో అదునుచూసిఅమిత్ షా తీసిన దెబ్బ ఇది. సింధ�