Home » Narendra Modi
సాధారణంగా కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్ ఫర్ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ కొన్ని సీట్లు రిజర్వ్ చేసి.. వాటిపై రాసి ఉంటుంది. అలాగే రైళ్లలో కొంతమంది ఎంపీలకు బెర్త్ లు, సీట్లు రిజర్వు చేసి ఉంటడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు శివుడి కోసం ఒక బెర
రాజ్యసభలో గురువారం(ఫిబ్రవరి-6,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్షాలపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని గురువారం చర్చలో పాల్గొ�
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ప�
ఢిల్లీలోని షాహీన్బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు �
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్ట�
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి ద�
విద్యార్ధులకు ప్రధాని మోడీ హెల్త్ టిప్స్ చెప్పారు. ‘బాగా కష్టపడి పనిచేయండి.. చెమటలు చిందించండి’ రోజుకు కనీసం నాలుగు సార్లు చెమట చిందేలా కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పిల్లలు రోజుకు కనీసం నాలుగు సార్లయిన
బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన జగత్ ప్రకాష్ నడ్డాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. జేపీ నడ్డా నేతృత్వంలో కొత్త లక్ష్యాలను చేరుకుంటామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత పౌరుడేనా ఈ సందేహం ఓ వ్యక్తికి వచ్చింది. వెంటనే RTIలో దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరారు. ఎందుకంటే..కొన్ని రోజులుగా పౌరసత్వం చట్టంపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిం�