Home » Narendra Modi
నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ తనతో కలసి పనిచేద్దామని ప్రధానే తనను కోరినట్లు అన్నారు. రాష్ట్రపతి పదవి ఇస్తాననడంలో ఎటువంటి వాస్తవం లేదని కొట్టేపారేశారు. సోమవారం ఓ మరాఠీ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబరు నెలలో ప్ర�
కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ వి
విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేస్తున్నారు..గూగుల్లో వెతుకుతున్నారు..అంటూ వ్యాఖ్యానించారు భారత ప్రధాని మోడీ. జీవన విధానమంతా..ప్రకృతితోనే ముడిపడి ఉందన్నారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్నారు. ప�
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం అవుతున్నాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు సమావేశాలకు సహకరించాలన�
పశ్చిమ బెంగాల్, ఒడిషాతో సహా బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్త
వివాదాస్పద రామ జన్మ భూమి అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు ఒకరి గెలుపు, మరోకరి ఓటమిగా చూడవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. రామభక్తి, రహీం భక్తి కాదని, భారత భక్తి భావాన్ని బలోపేతం చ�
భారత ప్రభుత్వం మరో 100 ఎయిర్ పోర్టులు ప్రారంభించనుంది. ఆసియాలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు 2024 నాటికల్లా ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంది. పట్టణాలు, గ్రామాల నుంచి దాదాపు వెయ్యి రూట్లను అనుసంధానం చేస్తూ వీటి నిర్మాణం చేయనున్న�
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో 4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం �
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది దీపావళిని జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సైనికులతో జరుపుకోనున్నారు. 2014 లో ప్రధానిగా పదవి చేపట్టిన నాటి నుంచి దీపావళిని మోడీ దేశాన్ని కాపాడుతున్న సరిహద్దుల్లోని సైనికులతోనే జరుపుకుంటున్న