Narendra Modi

    మోహన్‌బాబుతో భేటీపై మోడీ ట్వీట్‌

    January 7, 2020 / 02:44 AM IST

    టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

    మోడీపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్

    January 6, 2020 / 02:36 PM IST

    బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్  ఎంత గొప్పనటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో … వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అదే స్ధాయిలో పేరు పొందారు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోలు�

    మోడీ చేతిలో ఇంటర్నెట్ నిలిపివేత ‘అస్త్రం’.. గంటకు రూ.2.5 కోట్ల నష్టం!

    December 28, 2019 / 08:36 AM IST

    నిరసనను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి చిక్కిన కొత్త ఆయుధం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం. ఈ యేడాది కనీసం వందచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించింది మోడీ ప్రభుత్వం. తక్షణ పరిష్కారంగా ఇది బాగానే పనిచేస్తున్నా, మొబైల్ ఆపరేటర్లకు మాత్రం ఆర్ధికం

    నమో నమః :ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతన్న

    December 26, 2019 / 05:21 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్‌ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�

    పోర్న్ సైట్లు నిషేధించండి : మోడీని కోరిన నితీష్

    December 16, 2019 / 01:47 PM IST

    ఇంట‌ర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్ల‌ను నిలిపివేయాల‌ని బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్ర‌ధానమంత్రి  న‌రేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్రధానికి ఓ లేఖ‌ రాశారు. పోర్న్ సైట్ల‌ను బ్యాన్ చేయాల‌ని, ఇంట‌ర్నెట్‌లో ఉన్న అర్థ‌ర‌హ

    గంగానదిలో ప్రధాని మోడీ బోట్ రైడ్

    December 14, 2019 / 10:30 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ  పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు.  ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం  యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం స�

    దేశం తగలబడిపోతుంటే మోడీ-షా లకు పట్టటం లేదు : సోనియా గాంధీ

    December 14, 2019 / 09:46 AM IST

    పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే  నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగ

    పౌర‌స‌త్వ బిల్లు: అస్సోం ప్రజలకు ప్రధాని మోదీ హామీ 

    December 12, 2019 / 07:39 AM IST

    పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నక్రమంలో అస్సోం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సోం ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని.. అసోం వాసు

    కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీ: 100 రోజులుగా నో ఇంటర్నెట్!

    December 9, 2019 / 01:56 PM IST

    కశ్మీర్‌లో డిజిటల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. నాలుగు నెలలుగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 100 రోజుల నుంచి ప్రపంచంతో కశ్మీర్ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ లోయలో సోషల్ మీడియా మూగబోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రభ�

    కేసులను పతకాలుగా భావిస్తా…మోడీ,షా సొంత ఊహల్లో జీవిస్తున్నారు

    December 5, 2019 / 10:40 AM IST

    బీజేపీ దేశ వ్యాప్తంగా తనపై పెడుతున్న కేసులను చూసి భయపడేది లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆ కేసులను తాను పతకాల లాగా చూస్తానని ఆయన అన్నార ఇవాళ కేరళలో పర్యటించిన రాహుల్ వన్యంబలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రం

10TV Telugu News