Home » Narendra Modi
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన
శనివారం రెండురోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ(అక్టోబర్-13,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లిని కలిశారు. చిన్న కొడుకు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ కి దగ్గర్లోని రైసన్ గ్రామంలో ఉంటున్న మోడీ తల్లి హీరా బెన్ ని కోవ�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళనాడు స్వాగతం పలికింది. మమల్లాపురంలో అతనితో కలిసి ప్రధాని మోడీ పర్యటించారు. శుక్రవారం వచ్చిన జిన్ పింగ్… శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చెన్నై దేశాధ్యక్షుడు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యమిచ్చినంద�
భారత్ ఉత్సవాల పుణ్యభూమి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలన్నారు. ఇవాళ(అక్టోబర్-8,2019) ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్ లీలా మైదానంలో జరిగిన దసరా కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేట
బిజెపి మరో వివాదానికి పరోక్షంగా తెర తీసింది. సామూహిక దాడులను అరికట్టాలంటూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49మంది సెలబ్రెటీలపై బీహార్ లోని ముజఫర్ లో దేశద్రోహం కేసు నమోదు అయింది. రామ్ చంద్ర గుహా, మణిరత్నం, అపర్ణ సేన్లతో సహా ప్రముఖులపై �
ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం అమెరికా నుంచి భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధానిని మర్డర్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని, రాజీవ్ గాంధీలాగే మోడీని మట్టుబెట్టేందుకు ఇద్దరు వ్యక్తుల�
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�
వేల మంది ఎదురుచూపులు తర్వాత నరేంద్రమోడీ శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని పాలమ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. 74వ ఐక్యరాజ్యసమితి సమావేశాలు ముగించుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఆయ