Home » Narendra Modi
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక
పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్ల�
మోడీ ప్రభుత్వం కారణంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రతిపక్షాల విమర్శలు చేస్తూనే ఉన్నాయి. సుమారు పదేళ్ల వయస్సున్న పిల్లాడు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఇంక్విలాబ్ నినాదాలు చేస్తుంటే సభ హర్షాతిరేకాలతో ఊగిపోయింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ �
హర్లే డెవిడ్సన్ బైక్ లవర్స్కు గుడ్ న్యూస్. హర్లే డెవిడ్సన్ బైక్ ధరలు తగ్గనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ 30 గంటల పాటు మాత్రమే ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీత
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్కు వ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లక్షల మంది ప్రజలతో ట్రంప్ ఫ్యామిలీకి స్వాగతం పలికేందుకు ఇండియా రోడ్ షో ఎదురుచూస్తోంది. తొలిసారి కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న అమెరికా అధ్యక్షుడికి అహ్మదాబాద్ నగరం �
నమస్తే ట్రంప్ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వాన కార్యక్రమంలో ‘బాహుబలి’ పాటలు..
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దూరదృష్టి ఉన్న నేత, బహుముఖ మేధావి అంటూ కితాబిచ్చారు. 1500 చట్టాలను తొలగించడంపై ఆయన స్పందించారు. 2020, ఫిబ్రవరి 22వ తేదీన..అంతర్జాతీయ న్యాయ సమావేశం జరిగింది. ఈ స�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోటిమందితో స్వాగతం - డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్..
భారత్ టూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.