Home » #NarendraMody
చంద్రయాన్ -3 ల్యాండింగ్ సందర్భంగా బుధవారం సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా సముద్ర తీరంలో జయహో ఇస్రో అంటూ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆల్ ద బెస్ట్ అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) స�
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున�