Home » Nariman Point
ముంబయి ట్రైడెంట్ హోటల్ పై భాగం నుంచి పొగలు రావడం స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్ర సచివాలయ మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్స్ నారిమన్ పాయింట్ 2050 కల్లా నీట మునుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.