Home » Narsaraopeta
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
CM Jagan serious on murder of student Anusha : డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులను వదిలిపెట్టొద్దని.. దిశ చట్టం కింద కేసు వేగంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన హత్య ఘటన గురించి అధికార
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల మృతికి సంతాపంగా నరసరావుపేటలో స్థానికులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ను స్వచ్చందంగా వ్యాపారులు మూసివేశారు. కోడె�
ఎంపీ రాయపాటి టీడీపీకి గుడ్ బై చెబుతారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నరసరావుపేట ఎంపీగా మరోసారి రాయపాటి ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.