Home » Nassau County International Cricket Stadium
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో సహా 8 లీగ్ మ్యాచ్లకు న్యూయార్క్లోని నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.
IND VS PAK : భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ పోరాడి ఓడింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్టేడియంలోని సెక్షన్ 252లోని 20వ రోలో సీట్ నంబర్ 30ని రీసేల్ మార్కెట్లో ఇంత భారీ ధరకు..
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్కు సిద్దమైంది.
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.