-
Home » Nation
Nation
Ram Nath Kovind: రేపు జాతినుద్దేశించి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్లో ప్రసంగం ప్రసారమవుతుంది.
PM Modi: సిక్కు గురు 400వ జయంతి.. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం
ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్ను పురస్కరించుకుని ఈ నెల 21న Pm Modi జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
PM Modi On Budget 2022: ఇది పేదల బడ్జెట్.. అభివృద్ధిపై నమ్మకాన్ని తెచ్చింది -ప్రధాని మోదీ
సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Third Wave: సమయం లేదు.. సెకండ్ వేవ్ గురించి ముందే చెప్పిన కేంబ్రిడ్జ్ సంచలన రిపోర్ట్!
మరోసారి కరోనా విస్ఫోటనానికి భారత్ బలికాబోతుందా? కోట్ల మంది భారతీయులను కంగారు పెట్టేందుకు మళ్లీ రాబోతుంది ఒమిక్రాన్.
Cyberpower IISS : సైబర్ పవర్లో ఇండియా థర్డ్ ప్లేస్, టాప్లో అమెరికా
భవిష్యత్ లో సైబర్ యుద్ధాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలంగా ఉన్నట్లు అర్థం. అయితే..సైబర్ సెక్యూర్టీ పరంగా ఏ దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలని లండన్ కు చెందిన థింక్ ట్యాంక�
President Kovind: రాష్ట్రపతి జీతమెంతో తెలుసా? సగానికి పైగా పన్నులు రూపంలోనే!
రాష్ట్రపతి రైలులో సొంతూరికి వెళ్లారు. దేశ అధ్యక్షుడిగా పదవిలోకి అడుగుపెట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్.. రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
PM Modi : కరోనాపై భారత్ పోరాటం – మోడీ
కరోనా సెకండ్ వేవ్ పై భారత్ పోరాడుతోందన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ పోరాటంలో చాలా మంది సన్నిహితులను కోల్పవడం జరిగిందన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలియచేస్తున్నానని వెల్లడించారు. గడిచిన 100 ఏళ్లలో
BIG BREAKING : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.
శత్రువులకు గుబులే : సైన్యం చేతిలో శత్రు భీకర అర్జున్ ట్యాంక్, జాతికి అంకితం
pm modi to dedicate arjun tank : అర్జున్ ట్యాంక్ తాజా వెర్షన్ మార్క్1ఏను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అవడి ట్యాంకు తయారీ కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. భారత ఆర్మీ, డీఆర్డీవో కలిసి పూర్తి స్వ
కరోనా టీకా : వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే – మోడీ
covid 19 vaccination drive : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్�