Home » Nation Live Updates
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈరోజు(22 అక్టోబర్ 2021) ఉదయం 10 గంటలకు ప్రసంగం చేయనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈమేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రకటన చేసింది.