Home » national
హుటాహుటిన ఎయిర్ పోర్టుకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పరిసరాలను తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు లోపల, బయట, పార్కింగ్ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
అనేక మంది విద్యార్థలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎదురవుతున్న కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్ వంటి కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.
కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.
తన ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్ వచ్చాయని దీనిపై పోలీసులు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.
లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ జరుగనుంది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో జరుగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉత్తరప్రదేశ్లో రెండవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ తన దూకుడును మరింత పెంచేశారు. యూపీలో రౌడీమూకలపై ఉక్కుపాదం మోపడంద్వారా ప్రజలచేత ప్రశంసలు పొందిన యోగి..