-
Home » national anthem
national anthem
మరోసారి వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్ తీరు.. ఏం జరిగిందో తెలుసా?
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది.
Jana Gana Mana : జాతీయ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడాలో తెలుసా?
మన జాతీయ గీతం మన దేశానికి గర్వ కారణం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రచించారు. అయితే ఈ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడటం పూర్తి చేయాలో తెలుసా?
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
UP madrasas: సీఎం యోగి మరో కీలక నిర్ణయం.. మదర్సాలలో జాతీయ గీతం తప్పనిసరి!
ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి వరస సంచలనాలకు తెరతీస్తున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు క్రియేట్ చేసిన యోగీ ఆదిత్యనాథ్ అంతే దూకుడుగా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు
2021 డిసెంబర్ లో ముంబై పర్యటనకు వచ్చిన మమతా అధికారికంగా సీఎం హోదాలో లేరని ..అందువల్ల ఆమెపై చర్యలు తీసుకోక పోవడానికి కారణాలు ఏవీలేవని స్పష్టం చేసింది
జాతీయగీతం వినగానే వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డ మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.
నాగాలాండ్ అసెంబ్లీలో జనగణమన ఆలాపన..రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత తొలిసారి అరుదైన దృశ్యం..!!
58 years after Jana gana mana song in Nagaland Assembly : నాగాలాండ్ అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక..నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడిన 58 ఏళ్ల తరువాత అసెంబ్లీలో భారతదేశపు జాతీయ గీతం ‘జనగణమన’ను ఆలపించిన అరుదైన ఘటన జరిగింది. చరిత్రలో
స్మార్ట్ ఫోన్లో చూస్తూ జాతీయగీతం ఆలపించిన ఎంపీడీవో
MPDO looking at the smart phone and singing the national anthem : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. జాతీయపతాకాన్ని ఎగరేసినతర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. చిన్నప్పటినుంచి అందరికీ పాఠశాల స్ధాయినుంచే జాతీయగీతాన్ని కంఠస్ధం చేయిస్తారు. �
జాతీయ గీతం ‘జనగణమన’ను మార్చండి : ప్రధానికి లేఖ
Delhi : MP Subramanya Swamy ‘Jana Gana Mana’ Change demand : మన జాతీయ గీతం‘జనగనమణ’ను మార్చాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. ప్రస్తుత ఉన్న జాతీయ గీతాన్ని మార్పు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి లేఖ రా�
రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని బలవంతంగా జాతీయగీతం పాడించారు
ఢిల్లీ అల్లర్లలో ఒక్కో గుండెది ఒక్కో వేదన. మారణహోమంలో కాలిపోయిన సమిధలెన్నో. రాజకీయం రగిలించిన రావణకాష్టంలో ఎన్నో ప్రాణాలు కాలిపోయాయి. చితిమంటల్లో చలికాచుకునే రాబందులకు అవకాశంగా మారాయి ఢిల్లీ అల్లర్లు. ఈ అరాచకంలో పట్టుమని పాతికేళ్లు కూడ