Home » National Commission for Women
త్రిష మన్సూర్ వివాదం పై జాతీయ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని సుమోటో (suo motu) గా తీసుకోని నేరుగా డీజీపీ దృష్టికి..
Vikarabad : అసలు శిరీష అంతా రాత్రి బయటకు ఎందుకొచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చంపేశారు?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ మహిళ కమిషన్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమిషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమిషన్ ముందు ఉంచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క్షమాపణలు కోరనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపింది.(MLC Kaushik Reddy)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 21న ఢిల్లీలోని కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వివాహ వయస్సు విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. మతం, పర్సనల్ లాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ వయస్సు ఉండేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా మహిళలపై నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏడాదికి ఏడాదికి మహిళలపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.
పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి గంటలు కూడా గడవలేదు. అప్పుడే చిక్కుల్లో పడ్డారు చరణ్జిత్ సింగ్ చన్నీ. సీఎం చరణ్జిత్ సింగ్పై మీటూ ఆరోపణలన్న నేపథ్యంలో ఆయన తన పదవికి వెంటనే రా
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�
సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్కౌంటర్ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.