Home » National Education Policy
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.
విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన.. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 క్రీడలకు స్కూళ్లలో చోటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడే గిల్లీ దండా, ఖోఖో వంటి వాటికి చోటు దక్కింది. మొత్తం 75 ఆటలు ఇకపై స్కూళ్లలో తప్పనిసరిగా ఆడా�
‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు.
ఇంగ్లీష్ భాషకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ భాషపైనే ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం సాధ్యమేనా? ఇది ఎంతవరకు ఆచరణాత్మకమైనదో చూడాలి.