-
Home » national highways
national highways
టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ నగదు చెల్లిస్తున్నారా? మీకో షాకింగ్ న్యూస్
ప్రయాణికులు తమ ఫాస్ట్ట్యాగ్ ఖాతాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్యాగ్ యాక్టివ్గా ఉందా? తగిన బ్యాలెన్స్ ఉందా? అన్నది నిర్ధారించుకోవాలి.
20వేల కోట్లు, వెయ్యి కిలోమీటర్లు- జాతీయ రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.
National Highways: 9 ఏళ్లలో 50,000 కి.మీ. జాతీయ రహదారులు పెరిగాయట
ఇక 2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేదని, అయితే ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరిందని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూ�
Minister Nitin Gadkari: తెలుగు రాష్ట్రాలకు రూ. 573కోట్లు.. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్సిగ్నల్
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.
జాతీయ రహదారులు జామ్
జాతీయ రహదారులు జామ్
Toll Gate Charges Hiked : వాహనదారులకు మరో షాక్.. టోల్గేట్ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై..
Nitin Gadkari On Toll Plazas : 3 నెలల్లో.. ఆ టోల్ ప్లాజాలను మూసేస్తాం-నితిన్ గడ్కరీ
60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని చెప్పారు. అలాంటి వాటిని మూడు నెలల్లో మూసేస్తామని తెలిపారు.
Indian Roads: డిసెంబర్ 2024 నాటికి భారత్ లో రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయి: నితిన్ గడ్కరీ
భారత దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
Toll Tax: పెరుగుతున్న టోల్ చార్జీలు.. సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి!
తమిళనాడు రాష్ట్రంలోని 14 ప్రధాన టోల్ప్లాజాల్లో చార్జీలు పెరగనున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రకటించారు.
Telangana Lockdown : తెలంగాణకు తాళం.. లాక్డౌన్ మొదలైంది..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.