Home » National Level
ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.
భారత్కు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా? మూడో దశ వైరస్కు కేరళ కారణం కానుందా? దేశంలో కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని విస్తరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.