Home » National political news
కాంగ్రెస్ హయాంలో బలోపేతం చేసిన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుత మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు
ప్రైవేట్ సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు రేజర్వేషన్లు కల్పించేలా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది.
"ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ" పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్ నైట్క్లబ్లో ఖుషీగా గడుపుతున్న సమయంలో ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వాయనాడ్లో చిన్నపాటి రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
గుజరాత్లో ఆప్ని చూసి బీజేపీ భయపడుతోందని, ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించవచ్చని శనివారం ఆయన ట్వీట్ చేశారు.
రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గురించి, ఆపార్టీ విజయాలను, గత చరిత్రలను కీర్తిస్తూ విద్యార్థులు జవాబులు రాయాలంటూ ఆరు ప్రశ్నలు పరీక్ష పేపర్లో ఇచ్చారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించగా..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
గత ఐదేళ్లలో దేశంలో 2.1 కోట్ల ఉద్యోగాలు పోయాయని, 45 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతకడం మానేశారని ఒక వార్తా నివేదికను రాహుల్ ఉదహరించారు
ప్రశాంత్ కిషోర్తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్ఎస్కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా...?..
ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది