Home » National politics
తెలంగాణలో కాంగ్రెస్ గలిస్తే రాహుల్కు బీజేపీ గెలిస్తే మోడీకి లాభం అని, అదే టీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చెప్పారు. ఈ లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించ�
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో
ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీల ఇళ్లళ్లోనే వారి పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. టీడీపీకి కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేకపోవటం విశేషం. ఆప్ కూడా పార్టీ ఆఫీస్ లేదు.