Home » National Unity Day
గత ప్రభుత్వాల వివక్షాపూరిత విధానాలు జాతీయ ఐక్యతను బలహీనపర్చాయి. గత పది సంవత్సరాలలో కొత్త పాలన నమూనా వివక్షను తొలగించిందని మోదీ అన్నారు.
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. విమోచన దినం కన్నా సమైక్య దినోత్సవం అనడమే సరైనదని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందూ, ముస్లింలు కలిసి పోరాటం చేశారని తెలిపారు. అమిత్ షా, క�
భారతదేశపు ఐక్యమత్యత మరియు సమగ్రతను ఎవ్వరూ నాశనం చేయలేరనే సందేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రపంచానికి ఇచ్చారని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర
పటేల్ సేవలను స్మరించుకున్న అమిత్ షా