Home » nato
తగ్గేదేలే.. రష్యా బంధంపై తేల్చేసిన భారత్..!
భారత్కు నాటో సీరియస్ వార్నింగ్..
రష్యా - యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వార్ కు ప్రధాన కారణం ..
నాటో కూటమిలో యుక్రెయిన్ దేశం చేరడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ..
అదే జరిగితే అమెరికా దళాలు కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పోరాడాల్సి వస్తుందని జో బైడెన్ చెప్పారు. దీంతో దీనిపైనే పుతిన్ ఇవాళ స్పందించారు.
నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్ అంటూ..యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.
చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మండిపడింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
యుక్రెయిన్ కు సాయం అందించే దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది రష్యా. యుక్రెయిన్ కు సాయం చేస్తే తమ ఆర్మీ చూస్తూ ఊరుకోదని చెప్పింది. మెరుపు వేగంతో దాడులు చేస్తామని హెచ్చరించింది.(Russia Warns Countries)