Home » Natural disasters
2025లో ప్రపంచంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, ఐరోపాలో భయంకరమైన యుద్ధాలకు జరుగుతాయని, గ్రహాంతర వాసుల నుంచి పెనుముప్పు పొంచిఉందని ..
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమనీనదాలు మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు మంగళవారం హెచ్చరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో హి�
తైవాన్లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఎవరిని కదిలించినా ఏడుపే.. ఎక్కడ చూసినా అంబులెన్సుల ధ్వనే.. కుటుంబాన్ని కోల్పోయి ఒకరు.. కుటుంబ పెద్దను కోల్పోయి మరొకరు.. అన్నీ పోయి అనాథగా మిగిలిన వారు మరొకరు.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే ! ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ జ�
ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అప్ఘానిస్తాన్పై ప్రకృతి కన్నెర్ర చేసింది. భూకంపాలు ఒకవైపు... వరదలు మరోవైపు.. జనాలకు ఊపిరాడకుండా చేస్తున్నాయ్. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు దేశం పరిస్థితి తయారైంది. ఆకలి కేకలతో బాధపడుతున్న దేశంలో.. ఇప్పుడు చావు క�
కొన్నేళ్లుగా ధ్యానంలో గడిపేస్తున్న అంధురాలైనటు వంటి బాబా వంగా 2022లో సంభవించే దారుణమైన పరిస్థితుల గురించి వివరించారు. గతంలో 9/11 టెర్రర్ అటాక్స్ గురించి, బ్రెగ్జిట్ ఘటన గురించి..