Home » navaratnalu
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మ్యానిఫెస్టోపై ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.
జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇస్తున్న నిధులను వాడేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా గొప్పలు చెప్పుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.
ఏపీ సర్కార్ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సం
ఏసీ సీఎం జగన్ కు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వారిలో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. జగన్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వారూ, ఆయనను దేవుడిలా చూసేవా
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. తాజా�
నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సీఎం జగన్ సమీక్షించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దుగ్గజరాజపట్నం, రామాయప�