Home » Navayuga Company
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �
పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగ�
పోలవరానికి ఇద్దరు గిన్నీస్ బుక్ అధికారులు న్యాయనిర్ణేతలుగా 8మంది నిపుణులు 24మంది రికార్డు పనులు పరిశీలిస్తారు బ్లాస్టింగ్ వద్ద ప్రతీ 15నిమిషాలకు పనుల పరిశీలన ఎప్పటికప్పుడు పనుల వేగం నమోదు పనులను పరిశీలించనున్న గిన్నీస్ బుక్ నిర్వాహకులు ప