Home » Naveen mittal
పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని చెప్పారు.
ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు.
ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేయాల్సిందేనని నవీన్ మిట్టల్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.