Home » Navjot Sidhu News
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దీంతో తాను నిరహార దీక్షను విరమించుకుంటున్నట్లు సిద్ధూ వెల్లడించారు.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అంటున్నారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు.