-
Home » NAWAB MALIK
NAWAB MALIK
Maharashtra Politics: ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్కు భారీ ఊరట.. 6 షరతులతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
మనీలాండరింగ్ కేసులో మాలిక్ను 23 ఫిబ్రవరి 2022న ఈడీ అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం, అతని సహచరులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి
మార్చి 3 వరకు నవాబ్ మాలిక్ కస్టడీ
మార్చి 3 వరకు నవాబ్ మాలిక్ కస్టడీ
Nawab Malik : డాన్తో సంబంధాలు..? మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ అయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో మనీ లాండరింగ్ కేసులో..
Shock to CM KCR: కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమిని పైకి తేవాలన్న కేసీఆర్ ఆలోచనకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లయింది. కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ
Nawab Malik : దావూద్ గ్యాంగ్ తో మంత్రి మాలిక్ కు సంబంధాలు..ఫడ్నవీస్ కు నవాబ్ ఘాటు రిప్లై
బాలీవుడ్ స్టార్హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన మహారాష్ట్ర మంత్రి
Aryan Khan Case : ఆర్యన్ ఖాన్ కిడ్నాప్ లో వాంఖడే పాత్ర..సూత్రధారి బీజేపీ నేత!
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని మాలిక్ తెలిపారు. ఈ కేసు
Aryan Drugs Case : సామ్ డిసౌజా, ఎన్సీబీ అధికారి సింగ్ ఆడియో టేప్ విడుదల చేసిన మంత్రి నవాబ్
శాన్విల్లే అడ్రియన్ డిసౌజా అకా సామ్ డిసౌజా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను నవాబ్ మాలిక్ విడుదల చేశారు.
Nawab Malik: సమీర్ వాంఖడే ధరించిన చొక్కా ఖరీదు రూ.70 వేలు: నవాబ్ మాలిక్
బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మహారాష్ట్ర నేతల మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు సవాళ్లను విసురుకుంటున్నారు. NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడేపై మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
Covid-19 : మహారాష్ట్ర, ముంబైలో కరోనా..పూణెలో ఆసుపత్రులు, బెడ్స్ ఫుల్,
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మోడీ,షాలకు జార్ఖండ్ లో గర్వభంగం
బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశ�