-
Home » Naxal attack
Naxal attack
Jawans Killed: ఛత్తీస్ఘడ్లో నక్సల్స్ కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి
June 21, 2022 / 09:39 PM IST
సీఆర్పీఎఫ్, 19వ బెటాలియన్ రోడ్ ఓపెనింగ్ పార్టీకి చెందిన జవాన్లు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్ ఓపెనింగ్ కోసం ఒక క్యాంప్ నుంచి మరో క్యాంప్నకు వెళ్తుండగా, నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ బృందంలో ఉన్న ముగ్గురు జవాన్లు అక్కడిక
Madvi Hidma : హిడ్మాకి దొరికితే.. కిరాతకంగా చంపేస్తాడు.. అతడి యుద్ధ విద్యలు ఇక్కడివి కావు!
April 7, 2021 / 08:28 AM IST
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మావోయిస్టుల దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బలగాలపై దాడికి వ్యూహా రచన చేసింది.. మడవి హిడ్మా.. అంతుచిక్కడు.. తన ఉనికిపై తానే సమాచారం ఇస్తాడు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడి .. 17మంది జవాన్లు మృతి
March 22, 2020 / 10:02 AM IST
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 17మంది జవాన్లు అమరులయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు కూడ