Home » NCS
భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
బుధవారం తెల్లవారుజాము 5.35 గంటలకు బీహార్ లోని అరారియాలో భూప్రకంపణలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ పేర్కొంది.
దేశ రాజధానిలో ఆదివారం(జూన్-20,2021)స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.