Home » NDA Vs INDIA
NDA Vs INDIA: ఒక్కొక్కరుగా అలయెన్స్ను వీడుతూ కాంగ్రెస్కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.
గతంలో రెండు ప్రభుత్వాలు రెండు జాతీయ పార్టీల మద్దతుతో ఏర్పడ్డాయి. ఆ రెండు జాతీయ పార్టీల మద్దతు ఉపసంహరణలో కూలిపోయాయి. అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు ఉపసంహరణతో కూలిపోయ
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.
మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నాలుగు రంగాల్లో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోదీ మాట�
డబ్బులు, అధికారం ఉన్నాయని మిడిసి పడవద్దని అన్నారు.
ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీయే. కానీ, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది అంత తొందరగా కొలిచ్చి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం జరిగే అవకాశాలు కూడా లేవనే అనిపిస్తోంది